
Idols are made into toilets
Gods Idols are made into toilets by Christians
REFERENCE:
బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది.(2 రాజులు 10:26-27).

ఇజ్రాయెల్లో దొరికిన గుడి ఆనవాళ్ళు:
క్రైస్తవం అనేది అత్యంత క్రూరమైన మతం. అందులో చేరిన వాళ్లు వాళ్ళ దేవుడు చెప్పినవి నెరవేర్చడం కోసం ఏమైనా చేస్తారు. ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు.
వాళ్ళ దేవుడు ఇతర దేవతలను పూజించే వాళ్ళ గుళ్లను కూల్చమంటే కూలుస్తారు, వాళ్లని చంపమంటే చంపుతారు.
ఇలాంటి సంఘటనలు బైబిల్ లో అనేకం కనిపిస్తాయి.
యెహోవా ఆజ్ఞలు:
1. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.(యెహెఙ్కేలు 30:13)
2. మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను.(ద్వితీయోపదేశకాండము 12:2).
3. యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. (నిర్గమకాండము 22:20)
ఇలాంటి ఆజ్ఞలు పొందిన ఇజ్రాయెల్ ప్రజలు ఇతర దేవతలను పూజించేవాళ్లాను చంపక ఏం చేస్తారు.
టెంపుల్ ని టాయిలెట్ గా మార్చిన క్రైస్తవులు- సందర్భం:
Context:
యెహోవా మెప్పు కోసం యెహో అనే వ్యక్తి ఒక ఆలోచన చేస్తాడు. ఇతర దేవతలను పూజించే వాళ్లందరినీ ఒక చోటికి పిలిచి అందరినీ ఒకేసారి చంపేస్తాడు. అలాగే బయలు దేవత విగ్రహాలను మరుగుదొడ్లుగా మార్చేస్తాడు.
1.యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.(2 రాజులు 10:16)
2. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈ తట్టునుండి ఆ తట్టువరకు నిండిపోయెను.(2 రాజులు 10:21)
3.యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారుమాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను.( 2 రాజులు 10:23)
4.దహనబలుల నర్పించుట సమాప్తికాగా యెహూమీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతుల తోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి.(3.2 రాజులు 10:25)
5. బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది. (2 రాజులు 10:26-27)
ఇలా ఇతర దేవతల విగ్రహాలను మరుగుదొడ్లుగా మార్చిన క్రైస్తవులు రేపు హిందువుల విగ్రహాలను ఇలా చేస్తే పరిస్థితి ఏమిటి?