“పాపం చేసినవారి పేర్లను తన గ్రంథం నుండి తుడిచేస్తాను” అంటున్న యెహోవా

బంగారు దూడ పూజ తర్వాత 3,000 మందిని చంపించినా, యెహోవా కోపం ఇంకా చల్లబడలేదు.

అప్పుడు మోషే దేవుని ఎదుట ఇలా వేడుకున్నాడు —
“ప్రజల పాపం మన్నించు, లేకపోతే నా పేరును నీ గ్రంథం నుండి తుడిచిపెట్టు.”

కానీ యెహోవా సమాధానం భయంకరంగా వచ్చింది.

“పాపం చేసిన వాడిని నా గ్రంథం నుండి నేనే తుడిచేస్తాను!”
(నిర్గమకాండము 32:33)

తర్వాత దేవుడు ప్రజలపై ఒక ప్లేగ్ (వ్యాధి) పంపించాడు.
ఇది రెండో దండన.
ఎంతమంది చనిపోయారో బైబిల్ చెప్పలేదు — కానీ “యెహోవా ప్రజలను మళ్ళీ శిక్షించాడు” అని స్పష్టంగా ఉంది.
కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. (నిర్గమకాండము 32: 34-35 )


మూలసారాంశం:
యెహోవా న్యాయం అంటే చంపడం, వ్యాధి, శాపం — అదే ఆయన విధానం.
తన ప్రజలపైనా, అన్యులపైనా కఠినత, కోపం, పక్షపాతం — ఇదే రక్త సువార్త యొక్క కొనసాగింపు.

ఇలాంటి దేవుడిని కరుణామయుడు అంటూ ప్రచారం చేసేవారిని ఏమనాలి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *