యెహోవా కరుణామయుడు కాదు క్రూరుడు!
అగ్గి మారింది అని అహరోను ఇద్దరు కొడుకులని చంపేసిన యెహోవా.
అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. (లేవీయకాండము 10:1-2